ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి నికలుసుకొన్న గోవా ముఖ్యమంత్రి

Posted On: 29 APR 2022 5:38PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ న్యూ ఢిల్లీ లో ఈ రోజు న కలుసుకొన్నారు.


ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి @narendramodi ని గోవా ముఖ్యమంత్రి @DrPramodPSawant కలుసుకొన్నారు.’’ అని తెలిపింది.


***

 

DS/AK

 

 



(Release ID: 1821480) Visitor Counter : 115