ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పాహెలా బోయిశాఖ్ సందర్భం లో ఆనందం,శాంతి మరియు సమృద్ధి లు వర్ధిల్లాలని ఆకాంక్షించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 15 APR 2022 9:12AM by PIB Hyderabad

పాహెలా బోయిశాఖ్ సందర్భం లో ఆనందం, శాంతి మరియు సమృద్ధి లు వర్ధిల్లాలి అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పాహెలా బోయిశాఖ్ నాడు ఇవే శుభకామన లు. ఈ పవిత్రమైన దినం అద్వితీయమైన బెంగాలీ సంస్కృతి ని చాటిచెప్తుంది. రాబోయే సంవత్సరం ఆనందాన్ని, శాంతి ని మరియు సమృద్ధి ని వెంటబెట్టుకు వస్తుంది అనే ఆశాభావం తో నేను ఉన్నాను. మీ అందరి కోరిక లు నెరవేరు గాక.’’ అని పేర్కొన్నారు.

 

Shubho Nabo Barsho!

Best wishes on Poila Boishakh. pic.twitter.com/Nfle3Erb9Z

— Narendra Modi (@narendramodi) April 15, 2022

***

DS

 


(रिलीज़ आईडी: 1817163) आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam