ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుడీ పాడ్ వా నాడు ను పురస్కరించుకొని ప్రజల కు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 02 APR 2022 8:48AM by PIB Hyderabad

గుడీ పాడ్ వా ను పురస్కరించుకొని ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి కి ఆరోగ్యం మరియు ఆనందం ప్రాప్తించాలి అని ఆయన అభిలషించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘गुढीपाडव्याच्या हार्दिक शुभेच्छा.

हे वर्ष आनंद आणि उत्तम आरोग्याचे जावो अशी मी प्रार्थना करतो.

आगामी वर्षात तुमच्या सर्व मनोकामना पूर्ण होवोत.’’ అని పేర్కొన్నారు.

 
*****
 
DS/ST

(रिलीज़ आईडी: 1812885) आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam