ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్  పూర్వ  గవర్నరు  కుముద్ బెన్ జోశీ  గారి కన్నుమూత  పట్ల  సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 MAR 2022 10:06AM by PIB Hyderabad

 

ఆంధ్ర ప్రదేశ్ పూర్వ గవర్నరు గాను, పూర్వ కేంద్ర మంత్రి గాను విధులను నిర్వర్తించినటువంటి కుముద్ బెన్ జోశీ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్నివ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి గుజరాతీ లో చేసిన ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:

‘‘આંધ્રપ્રદેશનાં ભૂતપૂર્વ ગવર્નર અને કેન્દ્રીય મંત્રી કુમુદબેન જોષીજીના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. નારી સશક્તિકરણ અને લોકસેવા ક્ષેત્રે તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. તેમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના. શાંતિ’’


***

DS/SH

 

 


(రిలీజ్ ఐడి: 1806204) సందర్శకుల సూచీ సంఖ్య : : 244