ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్శాసనసభ్యుడు  డాక్టర్ అనిల్ జోశీయారా కన్నుమూత పట్లసంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 14 MAR 2022 6:40PM by PIB Hyderabad

గుజరాత్ లోని భిలోడా శాసన సభ్యుడైన డాక్టర్ అనిల్ జోశీయారా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్నివ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి గుజరాతీ లో చేసిన ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:

"ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાના અવસાનથી દુઃખ થયું. લોકસેવક તરીકે તેઓ સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના

શાંતિ"

 

 



(Release ID: 1806203) Visitor Counter : 157