ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

177.50 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో దాదాపు 5 లక్షల డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.56%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 8,013

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,02,601

వారపు పాజిటివిటీ రేటు 1.17%

Posted On: 28 FEB 2022 10:18AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన దాదాపు 5 లక్షల ( 4,90,321 ) డోసులతో కలిపి, 177.50 కోట్ల ( 1,77,50,86,335 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,03,49,590 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,01,535

రెండో డోసు

99,66,398

ముందు జాగ్రత్త డోసు

41,70,997

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,09,452

రెండో డోసు

1,74,41,370

ముందు జాగ్రత్త డోసు

62,17,332

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,47,94,459

రెండో డోసు

2,74,87,370

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,17,49,258

రెండో డోసు

44,38,98,708

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,22,64,101

రెండో డోసు

18,00,84,662

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,64,03,004

రెండో డోసు

11,21,74,641

ముందు జాగ్రత్త డోసు

96,23,048

ముందు జాగ్రత్త డోసులు

2,00,11,377

మొత్తం డోసులు

1,77,50,86,335

 

గత 24 గంటల్లో 16,765 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,23,07,686 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.56 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 8,013 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,02,601. ఇది మొత్తం కేసుల్లో 0.24 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 7,23,828 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76.74 కోట్లకు పైగా ( 76,74,81,346 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.17 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.11 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1801790) Visitor Counter : 170