ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

177.44 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 24.05 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.54%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 10,273

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,11,472

వారపు పాజిటివిటీ రేటు 1.26%

Posted On: 27 FEB 2022 9:17AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 24.05 లక్షలకు పైగా ( 24,05,049 ) డోసులతో కలిపి, 177.44 కోట్ల ( 1,77,44,08,129 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,03,29,297 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,01,503

రెండో డోసు

99,66,035

ముందు జాగ్రత్త డోసు

41,68,019

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,09,384

రెండో డోసు

1,74,40,209

ముందు జాగ్రత్త డోసు

61,99,347

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,47,63,188

రెండో డోసు

2,73,46,818

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,16,99,378

రెండో డోసు

44,36,01,848

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,22,56,014

రెండో డోసు

18,00,16,293

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,63,96,009

రెండో డోసు

11,21,33,974

ముందు జాగ్రత్త డోసు

96,10,110

ముందు జాగ్రత్త డోసులు

1,99,77,476

మొత్తం డోసులు

1,77,44,08,129

 

గత 24 గంటల్లో 20,439 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,22,90,921 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.54 శాతానికి చేరింది.

 

 

గత 24 గంటల్లో 10,273 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,11,472. ఇది మొత్తం కేసుల్లో 0.26 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 10,22,204 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76.67 కోట్లకు పైగా ( 76,57,35,314 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.26 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.00 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1801621) Visitor Counter : 154