ప్రధాన మంత్రి కార్యాలయం
రాధాస్వామి సత్సంగ్ బియాస్ కు చెందిన బాబా గురీందర్ సింహ్ ధిల్లోన్ తో భేటీ అయినప్రధాన మంత్రి
Posted On:
13 FEB 2022 8:30PM by PIB Hyderabad
రాధా స్వామి సత్సంగ్ బియాస్ కు చెందిన బాబా గురీందర్ సింహ్ ధిల్లోన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న భేటీ అయ్యారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
రాధా స్వామి సత్సంగ్ బియాస్ కు చెందిన బాబా గురీందర్ సింహ్ ధిల్లోన్ తో సమావేశమయ్యే గౌరవం ఈ రోజు న నాకు లభించింది. ఆర్ఎస్ఎస్ బి యొక్క సామాజిక సేవ కార్యక్రమాలు కొనియాడ దగ్గవి.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1798294)
Visitor Counter : 112
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam