ప్రధాన మంత్రి కార్యాలయం

రాధాస్వామి సత్సంగ్ బియాస్ కు చెందిన బాబా గురీందర్ సింహ్ ధిల్లోన్ తో భేటీ అయినప్రధాన మంత్రి 

Posted On: 13 FEB 2022 8:30PM by PIB Hyderabad

రాధా స్వామి సత్సంగ్ బియాస్ కు చెందిన బాబా గురీందర్ సింహ్ ధిల్లోన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న భేటీ అయ్యారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

రాధా స్వామి సత్సంగ్ బియాస్ కు చెందిన బాబా గురీందర్ సింహ్ ధిల్లోన్ తో సమావేశమయ్యే గౌరవం ఈ రోజు న నాకు లభించింది. ఆర్ఎస్ఎస్ బి యొక్క సామాజిక సేవ కార్యక్రమాలు కొనియాడ దగ్గవి.’’ అని పేర్కొన్నారు.

***

DS/AK



(Release ID: 1798294) Visitor Counter : 112