ప్రధాన మంత్రి కార్యాలయం
వసంత పంచమి, సరస్వతి పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
05 FEB 2022 9:09AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వసంత పంచమి, సరస్వతి పూజ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా ఒక సందేశం ఇస్తూ,
వసంత పంచమి, సరస్వతి పూజ సందర్భంగా దేశవాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా శారదా ఆశీస్సులు అందరిపై ఉండాలని ,రుతురాజ్ వసంత్ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను, అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1795731)
आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam