ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

167.87 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 55 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 95.14%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,72,433

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,33,921

వారపు పాజిటివిటీ రేటు 12.98%

Posted On: 03 FEB 2022 9:22AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 55 లక్షలకు పైగా ( 55,10,693 ) డోసులతో కలిపి, 167.87 కోట్ల ( 1,67,87,93,137 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,85,37,996 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,96,612

రెండో డోసు

98,86,305

ముందు జాగ్రత్త డోసు

35,09,973

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,98,615

రెండో డోసు

1,72,79,961

ముందు జాగ్రత్త డోసు

42,84,468

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

4,77,79,454

రెండో డోసు

21,63,015

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

54,28,10,477

రెండో డోసు

41,05,04,684

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,06,20,676

రెండో డోసు

17,27,32,572

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,51,18,558

రెండో డోసు

10,76,27,091

ముందు జాగ్రత్త డోసు

56,80,676

ముందు జాగ్రత్త డోసులు

1,34,75,117

మొత్తం డోసులు

1,67,87,93,137

 

 

గత 24 గంటల్లో 2,59,107 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,97,70,414 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 95.14 శాతానికి చేరింది.

 

 

గత 24 గంటల్లో 1,72,433 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,33,921. ఇది మొత్తం కేసుల్లో 3.67 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 15,69,449 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 73.41 కోట్లకు పైగా ( 73,41,92,614 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 12.98 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.99 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1794968) Visitor Counter : 135