ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

158.88 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 76 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 93.88%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,82,970

ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసులు 8,961. నిన్నటి కంటే 0.79% వృద్ధి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,31,000

వారపు పాజిటివిటీ రేటు 15.53%

Posted On: 19 JAN 2022 9:42AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 76 లక్షలకు పైగా ( 76,35,229 ) డోసులతో కలిపి, 158.88 కోట్ల ( 1,58,88,47,554 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,70,80,295 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,90,731

రెండో డోసు

97,91,120

ముందు జాగ్రత్త డోసు

21,52,696

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,89,470

రెండో డోసు

1,70,79,980

ముందు జాగ్రత్త డోసు

18,65,300

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

3,73,04,693

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

52,85,80,975

రెండో డోసు

37,54,53,651

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,81,36,987

రెండో డోసు

16,28,20,687

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,34,42,617

రెండో డోసు

10,17,90,380

ముందు జాగ్రత్త డోసు

16,48,267

ముందు జాగ్రత్త డోసులు

56,66,263

మొత్తం డోసులు

1,58,88,47,554

 

 

గత 24 గంటల్లో 1,88,157 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,55,83,039 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 93.88 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 2,82,970 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,31,000. ఇది మొత్తం కేసుల్లో 4.83 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 18,69,642 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 70.74 కోట్లకు పైగా ( 70,74,21,650 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 15.53 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1791116) Visitor Counter : 93