ప్రధాన మంత్రి కార్యాలయం
మణిపూర్లో అస్సాం రైఫిల్స్ వాహనశ్రేణిపై దాడిని ఖండించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 NOV 2021 6:31PM by PIB Hyderabad
మణిపూర్లో అస్సాం రైఫిల్స్ వాహన శ్రేణిపై బాంబు దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. ఈ మేరకు ఇవాళ అమరులైన సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఆయన నివాళి అర్పించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-
“మణిపూర్లో అస్సాం రైఫిల్స్ వాహన శ్రేణిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో అమరులైన సైనికులు, వారి కుటుంబ సభ్యులకు నివాళి అర్పిస్తున్నాను. వారి త్యాగం సదా చిరస్మరణీయం. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
***
DS/VJ/AK
(రిలీజ్ ఐడి: 1771621)
సందర్శకుల సూచీ సంఖ్య : : 159
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam