ప్రధాన మంత్రి కార్యాలయం

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 11 NOV 2021 9:18AM by PIB Hyderabad

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారు ఒక మార్గదర్శకప్రాయమైనటువంటి ఆలోచనపరుడు, అంతేకాదు మేధావి కూడాను, మరి స్వాతంత్య్ర పోరాటం లో ఆయన పోషించిన పాత్ర ప్రేరణ ను కలిగించేటటువంటిది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మార్గదర్శకప్రాయం అయినటువంటి ఆలోచనపరుడు, మేధావి అయిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ స్వాతంత్య్ర పోరాటం లో పోషించిన పాత్ర ప్రేరణదాయకం. విద్య రంగం అంటే ఆయన కు మక్కువ. సమాజం లో సోదర భావాన్ని పెంపొందించడం కోసం ఆయన కృషి చేశారు.’’ అని పేర్కొన్నారు.

 

****

DS/AKJ



(Release ID: 1770911) Visitor Counter : 152