ప్రధాన మంత్రి కార్యాలయం

నాగౌర్ లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం బాధితులకు ప‌రిహారం చెల్లింపునకు ఆమోదం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 31 AUG 2021 12:06PM by PIB Hyderabad

రాజ‌స్థాన్ లోని నాగౌర్ లో జ‌రిగిన ఒక రోడ్డు ప్ర‌మాదం ఘ‌ట‌న బాధితుల కు ప‌రిహారం చెల్లింపున కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

 

 ‘‘రాజ‌స్థాన్ లోని నాగౌర్ లో ఓ ప్ర‌మాద‌ ఘటన లో ప్రాణాలను కోల్పోయిన వ్య‌క్తుల ద‌గ్గ‌రి సంబంధికులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వంతున ప‌రిహారాన్ని ఇచ్చేందుకు ప్ర‌ధాన మంత్రి ఆమోదం తెలిపారు.  గాయ‌ప‌డిన వారికి 50,000 రూపాయ‌లు ఇవ్వ‌డం జ‌రుగుతుంది’’ అని ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం ఒక ట్వీట్ లో తెలిపింది.

***

DS/SH



(Release ID: 1750744) Visitor Counter : 174