ప్రధాన మంత్రి కార్యాలయం
జన్మాష్టమి నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
30 AUG 2021 9:15AM by PIB Hyderabad
మంగళప్రదమైనటువంటి జన్మాష్టమి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘మంగళప్రదమైనటువంటి జన్మాష్టమి సందర్భం లో మీ అందరికీ ఇవే శుభాకాంక్షలు. జయ్ శ్రీకృష్ణ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1750385)
Visitor Counter : 189
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam