యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలకు వెళ్లే భారత క్రీడాకారులు బృందంతో ఈ నెల 17వ తేదీన మాట్లాడనున్న గౌరవ ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 16 AUG 2021 11:53AM by PIB Hyderabad
టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ లో పాల్గొనున్న భారత పారా అథ్లెట్ బృందంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగష్టు 17 న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. 9 క్రీడా విభాగాలకు చెందిన 54 మంది పారా అథ్లెట్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి టోక్యోకు వెళ్తున్నారు. పారాలింపిక్ క్రీడలకు భారతదేశంలో ఇదే అతిపెద్ద బృందం. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి కూడా పాల్గొంటారు.

 

 

***


(रिलीज़ आईडी: 1746361) आगंतुक पटल : 234
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada