ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్డేట్
प्रविष्टि तिथि:
27 JUL 2021 9:25AM by PIB Hyderabad
జాతీయ కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 44.19 కోట్ల మందికి వాక్సిన్ వేయడం జరిగింది.
దేశంలో ఇప్పటివరకు 3,06,21,469 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
కోవిడ్ నుంచి కోలుకున్న వారి రేటుఉ 97.39 శాతం గా ఉంది.
గత 24 గంటలలో కోవిడ్ నుంచి కోలుకున్న వారు 42,363 మంది
ఇండియాలో 132 రోజుల తర్వాత రోజువారీ కేసుల నమోదు 30,000 కంట తక్కువగా ఉంది. గత 24 గంటలలో కోవిడ్ పాజిటివ్ కేసులు 29,689 నమోదయ్యాయి.
ఇండియాలో క్రియాశీల కేసులు 124 రోజుల తర్వాత 4,00,000 దిగువకు వచ్చాయిఇ. ప్రస్తుతం ఇవి 3,98,100 గా ఉన్నాయి.
క్రియాశీల కేసులు మొత్తం కేసులలో 1.27 శాతం గా ఉన్నాయి.
వారపు పాజిటివిటి రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.33 శాతంగా ఉంది.
రోజువారి పాజిటివిటి ఏటు 1.73 శాతం. ఇది 5 శాతం కంటే తక్కువ.
దేశంలో కోవిడ్ పరీక్షలను గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు 45.91 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.
***
(रिलीज़ आईडी: 1739417)
आगंतुक पटल : 304
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam