ప్రధాన మంత్రి కార్యాలయం
టోక్యో ఒలింపిక్స్ కు గాను జపాన్ ప్రధాని కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
23 JUL 2021 1:00PM by PIB Hyderabad
టోక్యో ఒలింపిక్స్ 2020 కి గాను జపాన్ ప్రధాని శ్రీ యోశీహిదే శుగా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియ జేశారు.
‘‘ #Tokyo2020 @Olympics మరియు @Paralympics కు గాను ప్రధాని @sugawitter కు మరియు JP కి ఇవే శుభాకాంక్షలు. ప్రపంచం లో అత్యుత్తమ క్రీడాకారులు, క్రీడాకారిణులు @Tokyo2020 లో అపురూపమైన ప్రదర్శన ను ఇస్తారని మనం ఎదురుచూస్తున్నాం ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1738094)
Visitor Counter : 152
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada