ప్రధాన మంత్రి కార్యాలయం

టోక్యో ఒలింపిక్స్ కు గాను జపాన్ ప్ర‌ధాని కి శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 23 JUL 2021 1:00PM by PIB Hyderabad

టోక్యో ఒలింపిక్స్ 2020 కి గాను జపాన్ ప్రధాని శ్రీ యోశీహిదే శుగా కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న శుభాకాంక్ష‌ల ను తెలియ‌ జేశారు.

 

‘‘ #Tokyo2020 @Olympics మ‌రియు @Paralympics కు గాను ప్ర‌ధాని @sugawitter కు మరియు  JP   కి ఇవే శుభాకాంక్ష‌లు.  ప్ర‌పంచం లో అత్యుత్త‌మ క్రీడాకారులుక్రీడాకారిణులు @Tokyo2020 లో అపురూప‌మైన ప్ర‌ద‌ర్శ‌న  ను ఇస్తార‌ని మ‌నం ఎదురుచూస్తున్నాం ’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1738094) Visitor Counter : 152