ప్రధాన మంత్రి కార్యాలయం
దివంగత రామ్ విలాస్ పాస్ వాన్ గారి జయంతి సందర్భం నాడు ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 JUL 2021 9:53AM by PIB Hyderabad
దివంగత రామ్ విలాస్ పాస్ వాన్ గారి జయంతి సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన ను స్మరించుకొన్నారు. రామ్ విలాస్ పాస్ వాన్ గారు భారతదేశం లో అత్యంత అనుభవం కలిగిన పార్లమెంట్ సభ్యులలో, పరిపాలకుల లో ఒకరు అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘ఈ రోజు నా మిత్రుడు దివంగత రామ్ విలాస్ పాస్ వాన్ గారి జయంతి. ఆయన లేని లోటు నన్ను ఎంతగానో బాధిస్తోంది. ఆయన భారతదేశం లో అత్యంత అనుభవం కలిగినటువంటి పార్లమెంటు సభ్యుల లో, పరిపాలకుల లో ఒకరు అని చెప్పాలి. ప్రజాసేవ కు ఆయన అందించిన తోడ్పాటులను, ఆదరణ కు నోచుకోని వర్గాల వారికి సాధికారిత ను కల్పించడం కోసం ఆయన చేసిన శ్రమ ను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1732780)
आगंतुक पटल : 208
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam