ప్రధాన మంత్రి కార్యాలయం

రాష్ట్రపతి కుమారుని తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి; రాష్ట్రపతి ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు

प्रविष्टि तिथि: 26 MAR 2021 2:43PM by PIB Hyderabad

రాష్ట్రపతి కుమారుని తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడారు.  రాష్ట్రపతి ఆరోగ్యం ఎలా ఉన్నదీ ఈ సందర్భం లో ఆయ‌న అడిగి తెలుసుకున్నారు.  రాష్ట్రపతి క్షేమం గా ఉండాలంటూ ప్రధాన మంత్రి ప్రార్థించారు.

***


(रिलीज़ आईडी: 1707857) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam