ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబయి లో ఓ ఆసుపత్రి లో మంటలు చెలరేగిన కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 MAR 2021 1:14PM by PIB Hyderabad
ముంబయి లో ఓ ఆసుపత్రి లో మంటలు చెలరేగిన కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
‘‘ముంబయి లోని ఓ ఆసుపత్రి లో మంటలు చెలరేగి ప్రాణ నష్టం జరిగినందుకు బాధపడుతున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.\
***
(रिलीज़ आईडी: 1707732)
आगंतुक पटल : 225
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam