ప్రధాన మంత్రి కార్యాలయం

బసంత్ పంచమి, స‌ర‌స్వ‌తి పూజ ల సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


Posted On: 16 FEB 2021 9:35AM by PIB Hyderabad

బసంత్ పంచమి, స‌ర‌స్వ‌తి పూజ ల సంద‌ర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘మంగ‌ళ‌క‌ర‌మైన బ‌సంత్ పంచ‌మి, స‌ర‌స్వ‌తి పూజ‌ ల సంద‌ర్భం లో మీకు అంద‌రికీ ఇవే హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 



****



(Release ID: 1698334) Visitor Counter : 172