ప్రధాన మంత్రి కార్యాలయం

క‌ర్నూలు రోడ్డు ప్ర‌మాదం లో బాధితుల‌ కు ఆర్థిక స‌హాయాన్ని అందించ‌డానికి ఆమోదం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


Posted On: 15 FEB 2021 4:02PM by PIB Hyderabad

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని క‌ర్నూలు లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం లో మృతుల‌ కు, క్ష‌త‌గాత్రుల కు ఆర్థిక స‌హాయాన్ని అందించ‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

‘‘ఆంధ్ర ప్ర‌దేశ్ లోని క‌ర్నూలు లో దుర‌దృష్ట‌వ‌శాత్తు జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం లో ప్రాణాల‌ ను కోల్పోయిన వ్య‌క్తుల ద‌గ్గ‌రి సంబంధికుల‌ కు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వంతున ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధినుంచి అందించ‌డం జ‌రుగుతుంది. ఈ ఘ‌ట‌న లో తీవ్రం గా గాయ‌ప‌డ్డ‌ వారికి 50,000 రూపాయ‌లు వంతున ఇవ్వ‌డం జ‌రుగుతుంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి కార్యాల‌యం (పిఎంఒ) తెలిపింది.

 

 

 

****

 



(Release ID: 1698194) Visitor Counter : 170