రాష్ట్రప‌తి స‌చివాల‌యం

డాక్ట‌ర్ జాకీర్ హుస్సేన్ జ‌యంతి సంద‌ర్భంగా శ్ర‌ద్ధాంజ‌ల‌లి ఘ‌టించిన భార‌త రాష్ట్రప‌తి

Posted On: 08 FEB 2021 1:04PM by PIB Hyderabad

మాజీ రాష్ట్రప‌తి డాక్ట‌ర్ జాకీర్ హుస్సేన్ జ‌యంతి సంద‌ర్భంగా సోమ‌వారం రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో భార‌త రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. డాక్ట‌ర్ జాకీర్ హుస్సేన్ చిత్ర‌ప‌టానికి రాష్ట్రప‌తి, రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ అధికారులు పుష్పాంజ‌లి ఘ‌టించారు. 

 

****



(Release ID: 1696309) Visitor Counter : 139