ప్రధాన మంత్రి కార్యాలయం

లోహ్రీ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి

Posted On: 13 JAN 2021 6:46PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, లోహ్రీ సందర్భంగా, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

“లోహ్రీ శుభాకాంక్షలు ! ఈ పండుగ, ప్రతీ చోటా ఆనందంతో పాటు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం ప్రార్ధిద్దాం. అదేవిధంగా, ఈ ప్రత్యేక సందర్భం సర్వవ్యాప్తంగా కరుణ, దయ ప్రసరింపజేయాలని కోరుకుందాం", అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

*****



(Release ID: 1688435) Visitor Counter : 157