ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్ స్థాపన దినం సందర్బం లో ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
09 NOV 2020 9:44AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఉత్తరాఖండ్ స్థాపన దినం సందర్భం లో రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రాకృతిక వనరులు, నైసర్గిక సౌందర్యంతో సమృద్ధంగా ఉన్న ఈ రాష్ట్రం ప్రగతి పథంలో పురోగమిస్తోంది; ఇదే విధంగా ఈ రాష్ట్రం నిత్యం సరికొత్త అభివృద్ధి శిఖరాలను అందుకొంటూ ఉండుగాక’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
****
(రిలీజ్ ఐడి: 1671366)
సందర్శకుల సూచీ సంఖ్య : : 145
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam