ప్రధాన మంత్రి కార్యాలయం

ఛత్తీస్ గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు


Posted On: 01 NOV 2020 10:00AM by PIB Hyderabad

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్ గఢ్ ప్రజలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు."ప్రాచీన కాలం నుండి వివిధ సంస్కృతులకు కేంద్రంగా ఉన్న ఈ రాష్ట్రం పురోగతి మరియు శ్రేయస్సు మార్గంలో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను" అని ప్రధాని అన్నారు.

 

 

***



(Release ID: 1669252) Visitor Counter : 155