ప్రధాన మంత్రి కార్యాలయం

మిలాద్-ఉన్-నబి సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని


प्रविष्टि तिथि: 30 OCT 2020 11:18AM by PIB Hyderabad

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. "ఈ శుభదినాన అంతటా కరుణ మరియు సోదరభావం మరింత విస్తరించాలని ఆశిస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండాలన్నది నా ఆకాంక్ష. ఈద్ ముబారక్! " అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అన్నారు.

 

 

****


(रिलीज़ आईडी: 1668806) आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam