ప్రధాన మంత్రి కార్యాలయం

ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్‌ ప్రధానికి భారత ప్రధాని అభినందనలు


प्रविष्टि तिथि: 18 OCT 2020 2:34PM by PIB Hyderabad

న్యూజిలాండ్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌కు అభినందనలు తెలుపుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

    "ఏడాది క్రితం జరిగిన మా చివరి సమావేశాన్ని గుర్తుచేసుకుని, భారత్‌-న్యూజిలాండ్‌ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కలిసి కృషి చేస్తాం" అని ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు.

 

 

 

 

 

****


(रिलीज़ आईडी: 1665652) आगंतुक पटल : 286
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam