రాష్ట్రప‌తి స‌చివాల‌యం

డా.ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి శ్రీ కోవింద్

Posted On: 15 OCT 2020 12:41PM by PIB Hyderabad

మాజీ రాష్ట్రపతి డా.ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి భవన్‌ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కలాం చిత్రపటానికి పూలు సమర్పించారు.



(Release ID: 1664709) Visitor Counter : 160