రాష్ట్రపతి సచివాలయం
డా.సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళి అర్పించిన రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్
నాడు పోస్టు చేయడమైనది:
05 SEP 2020 12:47PM by PIB Hyderabad
మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్కు, ఆయన జయంతి సందర్భంగా, రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ నివాళి అర్పించారు. రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతితోపాటు రాష్ట్రపతి భవన్ సిబ్బంది, రాధాకృష్ణన్ చిత్రపటం వద్ద పూలు ఉంచి అంజలి ఘటించారు.
****
(రిలీజ్ ఐడి: 1651556)
సందర్శకుల సూచీ సంఖ్య : : 146
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam