భారత ఎన్నికల సంఘం
ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల శాసనమండలుల ఉపఎన్నికలు
Posted On:
30 JUL 2020 11:58AM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల శాసన మండలులకు ఒక్కొక్కటి చొప్పున ఖాళీలు ఏర్పడ్దాయి. వాటి వివరాలు:
రాష్ట్రం
|
సభ్యుని పేరు
|
ఖాళీకి కారణం
|
ఖాళీ తేదీ
|
పదవి ముగింపు కాలం
|
ఉత్తరప్రదేశ్
|
బేని ప్రసాద్ వర్మ
|
మరణం
|
27.03.2020
|
04.07.2022
|
కేరళ
|
ఎంపి వీరేంద్ర కుమార్
|
మరణం
|
28.05.2020
|
02.04.2022
|
2. పైన పేర్కొన్న ఖాళీలను భర్తీ చేయటానికి ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల శాసనమండలులకు దిగువ పేర్కొన్న
షెడ్యూల్ కు అనుగుణంగా ఉపఎన్నిక జరపాలని కమిషన్ నిర్ణయించింది:
క్రమ సంఖ్య
|
కార్యక్రమం
|
తేదీలు
|
1
|
నోటిఫికేషన్ జారీ
|
2020 ఆగస్టు 6 (గురువారం)
|
2
|
నామినేషన్లకు ఆఖరితేదీ
|
2020 ఆగస్టు 13 (గురువారం)
|
3
|
నామినేషన్ల పరిశీలన
|
2020 ఆగస్టు14 ( శుక్రవారం)
|
4
|
ఉపసంహరణకు ఆఖరుతేదీ
|
2020 ఆగస్టు 17 (సోమవారం)
|
5
|
ఎన్నిక జరిగే తేదీ
|
2020 ఆగస్టు 24 (సోమవారం)
|
6
|
పోలింగ్ సమయం
|
ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
|
7
|
వోట్ల లెక్కింపు
|
2020 ఆగస్టు 24 (సోమవారం) సాయంత్రం 05:00 కు
|
8
|
ఎన్నికల ముగింపు తేదీ
|
2020 ఆగస్టు 26 (బుధవారం)
|
3. ఎన్నికల నిర్వహణ సందర్భంగా జరిగే ఏర్పాట్లన్నీ కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ఒక
సీనియర్ అధికారిని నియమించవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కమిషన్ ఆదేశించింది.
***
(Release ID: 1642333)
Visitor Counter : 134