ఉక్కు మంత్రిత్వ శాఖ

ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా శ్రీ ప్రదీప్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకర‌ణ‌

प्रविष्टि तिथि: 01 JUN 2020 3:22PM by PIB Hyderabad

కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శిగా శ్రీ ప్రదీప్ కుమార్ త్రిపాఠి, ఐఏఎస్ (జే & కే: 1987) సోమ‌వారం బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు శ్రీ త్రిపాఠి కేంద్ర ప్ర‌భుత్వపు సిబ్బంది మరియు శిక్షణా విభాగంలో (డీఓపీటీ) ప్రత్యేక కార్యదర్శి, ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్‌గా ఆయ‌న సేవ‌లందించారు.
                               ****


(रिलीज़ आईडी: 1628453) आगंतुक पटल : 208
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Odia , Tamil