ప్రధాన మంత్రి కార్యాలయం

2020 ఏప్రిల్ 14 దేశ‌ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 13 APR 2020 3:26PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు, అంటే ఏప్రిల్ 14, 2020 న ఉద‌యం 10 గంట‌ల‌కు దేశ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించనున్నారు.
 ఈ విష‌యాన్ని  ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం ఒక ట్వీట్ లో తెలిపింది. 



(Release ID: 1613940) Visitor Counter : 180