ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీలంక అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
Posted On:
23 MAR 2020 3:18PM by PIB Hyderabad
కోవిడ్-19 అత్యవసర నిధికి తమ సహాయాన్ని ప్రకటించినందుకు శ్రీలంక అధ్యక్షుడు శ్రీ గొటబవ రాజపక్షకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు.
సార్క్ కోవిడ్ -19 అత్యవసర సహాయనిధికి 5 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించినందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబవ రాజపక్ష కు ధన్యవాదాలు. ఈ వ్యాధిపై జరిపే గట్టి పోరాటంలో మనమధ్య సహకారం మరింతగా కొనసాగగలదని ప్రధానమంత్రి అన్నారు.
(Release ID: 1607803)
Visitor Counter : 78
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam