ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ‌లంక అధ్య‌క్షుడికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ

Posted On: 23 MAR 2020 3:18PM by PIB Hyderabad

కోవిడ్‌-19 అత్య‌వ‌స‌ర నిధికి త‌మ స‌హాయాన్ని ప్ర‌క‌టించినందుకు శ్రీ‌లంక అధ్య‌క్షుడు శ్రీ గొట‌బవ రాజ‌ప‌క్ష‌కు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

సార్క్ కోవిడ్ -19 అత్య‌వ‌స‌ర స‌హాయ‌నిధికి 5 మిలియ‌న్ డాల‌ర్ల స‌హాయాన్ని ప్ర‌క‌టించినందుకు శ్రీ‌లంక అధ్య‌క్షుడు గొట‌బ‌వ రాజ‌ప‌క్ష కు  ధ‌న్య‌వాదాలు. ఈ వ్యాధిపై  జ‌రిపే గ‌ట్టి పోరాటంలో మ‌న‌మ‌ధ్య స‌హ‌కారం మ‌రింత‌గా కొన‌సాగ‌గ‌ల‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.



(Release ID: 1607803) Visitor Counter : 78