ప్రధాన మంత్రి కార్యాలయం
బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ
Posted On:
23 MAR 2020 3:30PM by PIB Hyderabad
కోవిడ్ -19 అత్యవసర నిధికి తమ వంతు సహాయాన్ని ప్రకటించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాకు తమ కృతజ్ఞతలు తెలిపారు
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనా కోవిడ్ -19 అత్యవసర నిధికి 1.5 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించినందుకు కృతజ్ఞతలు. మన సంఘీభావం, కలిసి పనిచేయడం ద్వారా కోవిడ్ -19 విసిరిన సవాలునుంచి మనం బయటపడగల_మని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1607800)
Visitor Counter : 127
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam