మంత్రిమండలి
భారతదేశానికి మరియు మలావి కి మధ్య అప్పగింత ఒప్పందం పై సంతాల కు, ఇంకా సమర్ధనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
24 OCT 2018 1:27PM by PIB Hyderabad
భారతదేశాని కి మరియు మలావి కి మధ్య అప్పగింత ఒప్పందం పై సంతకాల కు, ఇంకా ఆ ఒప్పందం యొక్క సమర్ధన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ ఒప్పందం మలావి కి ఉగ్రవాదులు, ఆర్థిక దోషులు మరియు ఇతర నేరగాళ్ళ ను అప్పగించడం తో పాటు అటువంటి వారిని మలావి నుండి భారతదేశానికి తిరిగి రప్పించుకోవడానికి సంబంధించిన శాసన సంబంధ చట్టరం రూపకల్పనకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
**
(Release ID: 1550641)
Visitor Counter : 258