ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సాహసం, జ్ఞ‌ానం ముఖ్యమని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 SEP 2026 12:54PM by PIB Hyderabad

ధైర్య సాహసాలు, జ్ఞ‌ాన గుణాల ప్రాధాన్యాన్ని బోధిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

‘‘అద్వైధమనసం యుక్తం శూరం ధీరం విపశ్చితమ్

న శ్రీః సన్త్యజతే నిత్యమాదిత్యమివ రశ్మయః’’ అనేదే ఆ సుభాషితం.

‘సాహసవంతులు, స్థిర చిత్తులు, వివేక వంతులు, శక్తి మంతుల సరసనే సమృద్ధి సదా నిలిచివుంటుంది.. సరిగ్గా కిరణాలు ఎల్లప్పుడూ సూర్యునితో జతపడిఉన్నట్లుగానే’ అని ఈ సుభాషితం మనకు తెలియజెబుతోంది.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘అద్వైధమనసం యుక్తం శూరం ధీరం విపశ్చితమ్

న శ్రీః సన్త్యజతే నిత్యమాదిత్యమివ రశ్మయః’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2310945) సందర్శకుల సూచీ సంఖ్య : : 6