ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ
प्रविष्टि तिथि:
20 AUG 2026 9:47PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
(रिलीज़ आईडी: 2301893)
आगंतुक पटल : 6