ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్... వెల్లడించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 JUL 2026 7:21PM by PIB Hyderabad

పరీక్షల నిర్వహణలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను నియమించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

శ్రీ నందన్ నీలేకని అధ్యక్షతన పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటైంది.”

 

 

***

MJPS/SS/PRK


(రిలీజ్ ఐడి: 2289681) సందర్శకుల సూచీ సంఖ్య : : 79