ప్రధాన మంత్రి కార్యాలయం
పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్... వెల్లడించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
26 JUL 2026 7:21PM by PIB Hyderabad
పరీక్షల నిర్వహణలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ను నియమించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“శ్రీ నందన్ నీలేకని అధ్యక్షతన పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ ఏర్పాటైంది.”
***
MJPS/SS/PRK
(रिलीज़ आईडी: 2289681)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam