ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈద్-ఉల్-అజ్హా సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 28 MAY 2026 9:55AM by PIB Hyderabad

ఈద్-ఉల్-అజ్హా పర్వదినం సందర్భంగా పౌరులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  శుభాకాంక్షలు తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

 

“ ఈద్-ఉల్-అజ్హా   శుభాకాంక్షలు! ఈ పర్వదినం మన సమాజంలో సోదర భావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ విజయాలు సిద్ధించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నేను ప్రార్థిస్తున్నాను’’.

***


(రిలీజ్ ఐడి: 2266308) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam