ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి తో త్రిపుర ముఖ్యమంత్రి భేటీ
प्रविष्टि तिथि:
26 MAY 2026 5:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
(रिलीज़ आईडी: 2265543)
आगंतुक पटल : 57
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam