ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి తో త్రిపుర ముఖ్యమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
26 MAY 2026 5:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
(రిలీజ్ ఐడి: 2265543)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10