ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ గురు తేగ్ బహదూర్ 350వ షహీదీ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

प्रविष्टि तिथि: 25 NOV 2025 9:56AM by PIB Hyderabad

శ్రీ గురు తేగ్ బహదూర్ 350వ షహీదీ దివస్ సందర్భంగాప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయన అసాధారణ ధైర్యసాహసాలకుఅత్యున్నత త్యాగానికి నివాళులర్పించారు

ధర్మంమానవాళి పరిరక్షణ కోసం గురు తేగ్ బహదూర్ చేసిన ప్రాణత్యాగం మన సమాజాన్ని ఎప్పటికీ ప్రకాశింపజేస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

"శ్రీ గురు తేగ్ బహదూర్ 350వ షహీదీ దివస్ సందర్భంగాఆయన అసమాన ధైర్యసాహసాలకుత్యాగానికి మా భక్తిపూర్వక వందనంధర్మంమానవాళి పరిరక్షణ కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం మన సమాజాన్ని ఎల్లప్పుడూ ప్రకాశింపజేస్తుందిఅని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్ లో పేర్కొన్నారు.   

***


(रिलीज़ आईडी: 2254509) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam