ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధుర పడవ ప్రమాద బాధితులకు నష్ట పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 10 APR 2026 11:00PM by PIB Hyderabad

మధురలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పీఎం జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘ప్రమాదంలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబ సభ్యులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని అందజేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారికి కూడా రూ. 50,000 చొప్పున అందించనున్నట్లు తెలిపారు.


(రిలీజ్ ఐడి: 2251109) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Bengali , Gujarati , Kannada