ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు ప్రాంగణంలో మహాత్మా పూలేకు నివాళులర్పించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
11 APR 2026 11:48AM by PIB Hyderabad
నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘పార్లమెంటు ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించాను. ఆయన ఆదర్శాలు అసంఖ్యాక ప్రజలకు బలాన్ని, ఆశను ఇస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను’’
(రిలీజ్ ఐడి: 2251107)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20