ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన తెలంగాణ గవర్నర్

నాడు పోస్టు చేయడమైనది: 10 APR 2026 1:40PM by PIB Hyderabad

ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా కలిశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా కలిశారు"


(రిలీజ్ ఐడి: 2250732) సందర్శకుల సూచీ సంఖ్య : : 13