ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చట్ట సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ తక్షణావసరమని స్పష్టం చేసిన ప్రధానమంత్రి


మహిళలకు రిజర్వేషన్ బిల్లును తీసుకు రావడం వల్ల

భారతీయ ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతం, ప్రాతినిధ్య పూర్వకంగా తీర్చిదిద్దడంపై

ఒక వ్యాసాన్ని రాసి తన ఆలోచనలను ప్రజలతో పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 09 APR 2026 8:51AM by PIB Hyderabad

భారతీయ ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగానూప్రాతినిధ్యపూర్వకంగానూ తీర్చిదిద్దడానికి చట్ట సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ తక్షణావసరమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు.
ఈ రిజర్వేషనును అమల్లోకి తీసుకు రావడంలో ఆలస్యం జరిగితే అది అత్యంత దురదృష్టకరమైందవుతుందని ప్రధాని అన్నారుఈ అంశంపై శ్రీ మోదీ తన ఆలోచనలనూదృష్టికోణాన్నీ ఇటీవల అచ్చయిన ఒక ఓప్-ఎడ్ వ్యాసంలో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ తక్షణావసరంఇది మన ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగాప్రాతినిధ్యపూర్వకంగా తీర్చిదిద్దుతుందిఈ రిజర్వేషనును అమల్లోకి తీసుకు రావడంలో ఆలస్యం జరిగితే అది అత్యంత దురదృష్టకరమైందవుతుందిఈ అంశంపై నా ఆలోచనల్ని ఈ వ్యాసంలో పంచుకున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2250415) సందర్శకుల సూచీ సంఖ్య : : 36