రాజ్యసభ సచివాలయం
azadi ka amrit mahotsav

రాజ్యసభకు కొత్తగా/మళ్లీ ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్

నాడు పోస్టు చేయడమైనది: 06 APR 2026 2:48PM by PIB Hyderabad

కొత్తగా/మరోసారి ఎన్నికైన పంతొమ్మిది మంది సభ్యులతో రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్ రాజ్యసభ ఛాంబర్లో  ప్రమాణ స్వీకారం చేయించారుశ్రీ రాందాస్ బందు అథవాలేశ్రీమతి మాయా చింతమన్ ఇవ్నతేశ్రీ శరద్‌చంద్ర పవార్శ్రీ రామ్‌రావు శఖారాం వద్కుటేడాక్టర్ జ్యోతి నాగనాథ్ వాఘ్‌మర్శ్రీ క్రిస్టోఫర్ మాణికండాక్టర్ అంబుమణి రాందాస్శ్రీ కాన్స్టాండైన్ రవీంద్రన్శ్రీ ఎల్ కే సుధీష్డాక్టర్ ఎం తంబిదురైశ్రీ తిరుచి శివశ్రీ బాబుల్ సుప్రియా బరాల్డాక్టర్ మేనకా గురుస్వామిశ్రీ రాజీవ్ కుమార్రుక్మిణీ మల్లిక్శ్రీ బిశ్వజిత్ సిన్హాశ్రీ సంతృప్త్ మిశ్రాశ్రీ దిలీప్ కుమార్ రేశ్రీ మన్మోహన్ సమాల్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.

ముగ్గురు సభ్యులు మరాఠీలోఇద్దరు హిందీలోఆరుగురు తమిళంలోఒకరు ఇంగ్లీషులోనలుగురు బెంగాలీలోముగ్గురు ఒడియాలో ప్రమాణ స్వీకారం చేశారువీరిలో మహారాష్ట్ర నుంచి అయిదుగురుతమిళనాడు నుంచి ఆరుగురుపశ్చిమ బెంగాల్ నుంచి అయిదుగురుఒడిశ్శా నుంచి ముగ్గురు ఉన్నారు.

పార్లమెంటరీ వ్యవహారాలుమైనార్టీ వ్యవహారాల మంత్రి శ్రీ కిణ్ రిజిజుగిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ జుయల్ ఓరంరాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పీసీ మోదీ ఇతర సచివాలయ ధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2249378) సందర్శకుల సూచీ సంఖ్య : : 32
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Kannada