ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో ఒడిశా గవర్నరు భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
16 MAR 2026 12:46PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఒడిశా గవర్నరు డాక్టర్ హరి బాబు కంభంపాటి న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఒడిశా గవర్నరు డాక్టర్ హరి బాబు కంభంపాటి సమావేశమయ్యారు’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2240681)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada