ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 MAR 2026 10:54PM by PIB Hyderabad

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారుఅత్యుత్తమ నైపుణ్యాలనూసంకల్పాన్నీసమష్టి కృషినీ ఈ విజయం ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారుఈ టోర్నమెంట్ అంతా అసాధారణ పట్టుదలను జట్టు ప్రదర్శించిందని ప్రశంసించారు.

ఈ విజయం ప్రతి భారతీయుని హృదయాన్ని గర్వంతోఆనందంతో నింపిందని ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని చేసిన పోస్టు:

‘‘ఛాంపియన్స్!

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు!

అత్యుత్తమ నైపుణ్యాలనూసంకల్పాన్నీసమష్టి కృషినీ ఈ విజయం ప్రతిబింబిస్తుందిఈ టోర్నమెంట్ మొత్తం అసాధారణ పట్టుదలను వారు ప్రదర్శించారు.

ఈ విజయం ప్రతి భారతీయుని హృదయాన్ని గర్వంతోఆనందంతో నింపేసింది.

వెల్‌డన్టీమ్ ఇండియా!’’

 

***


(రిలీజ్ ఐడి: 2236882) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Manipuri , Gujarati , Kannada , Malayalam